భారత్‌లో కొత్తగా 1396 కరోనా కేసులు
భారత్‌లో గడచిన 24 గంటల్లో  కొత్తగా 1396 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 సోకిన వారి సంఖ్య 27,892కు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 20,835 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒక రోజు వ్యవధిలో 381 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 6184 …
ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అలకపురిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్న సమయం నుంచి తలుపులు తీయకపోవడంతో హాస్టల్‌ నిర్వహకులు కిటికీ నుంచి చూడగా ఫ్యానుకు ఉరివేసుకుని విద్యార్థిని కనిపించింది. హాస్టల్‌ వార్డెన్‌ సమాచ…
'ప్రగతి' కి శ్రీకారం
‘పల్లెప్రగతి’ స్ఫూర్తితో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలిల్లో ్రప్రారంభమైంది. ఇటీవలే  మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేసిన విధంగా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌,   మున్సిప…
బ్రిటన్‌ కొత్త వీసాకు తుదిమెరుగులు
ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ పాయింట్స్‌ బేస్డ్‌ వీసా, ఇమిగ్రేషన్‌ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలకు ప్రధాని బోరిస్‌ జాన్సన్, హోంమంత్రి ప్రీతి పటేల్‌లు తుదిమెరుగులు దిద్దినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నిపుణులను భారత్‌ సహా ప్రపంచ నలుమూలల నుంచ…
భారత్‌కు తొలి ఓటమి
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు తొలి  ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్‌ బెల్జియం జట్టుతో ఆదివారం జరిగిన రెండో రౌండ్‌ రెండో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. భారత్‌ తరఫున వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (15వ ని.లో), అమిత్‌ రోహిదాస్‌ (17వ ని.లో)…